ETV Bharat / bharat

నితీశ్​ నమ్మకద్రోహం చేశారు: లాలూ

author img

By

Published : Oct 16, 2020, 2:43 PM IST

బిహార్​ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో.. ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది ఆర్జేడీ. అధికార జేడీయూ లక్ష్యంగా ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​.. నైతిక విలువలను కోల్పోయారని ఆరోపించారు.

Lalu Yadav slams Nitish Kumar, says he lacks policy, rule and morals
నైతిక విలువలను నితీశ్​ కోల్పోయారు:లాలూ

జేడీయూ అధినేత, బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​.. నైతిక విలువలను కోల్పోయారని ఆర్జేడీ(రాష్ట్రీయ జనతాదళ్​) అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ విమర్శించారు. అధికార దాహంతో తమను వంచించారని ట్విట్టర్​ వేదికగా ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల ప్రచార వీడియోను విడుదల చేశారు.

  • कुर्सी के लालच में नीतीश कुमार ने बिहार को गर्त में पहुँचा दिया है। 2010 के चुनाव में बहुमत प्राप्त करने के बाद सहयोगी दल के साथ विश्वासघात किया और 2015 में हमारे दम पर जीतने के बाद पीठ में छुरा घोंपा।

    नीतीश की कोई नीति, नियम और नियत नहीं। अब तो ये नेता भी नहीं रहा। pic.twitter.com/18NBtSxJo3

    — Lalu Prasad Yadav (@laluprasadrjd) October 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" అధికారం మోజులో పడి బిహార్​ను సమస్యల వలయంలో నితీశ్​ కుమార్​ పడేశారు. 2010 ఎన్నికల్లో మాతో పొత్తు పెట్టుకుని మెజారిటీ సాధించారు. 2015 ఎన్నికల్లోనూ గెలిచాక మమ్మల్ని నమ్మక ద్రోహానికి గురి చేశారు. "

-- ఆర్​జేడీ అధినేత, లాలూ ప్రసాద్​ యాదవ్​.(ట్విట్టర్​లో)

నితీశ్​ కుమార్​ 15 ఏళ్ల పాలనను విమర్శిస్తూ రూపొందించిన ప్రచార వీడియోను లాలూ ట్వీట్​కు జోడించింది ఆర్జేడీ.

ఇదీ చూడండి:బిహార్​ బరి: కాంగ్రెస్ రెండో జాబితాలో వారికి చోటు!

జేడీయూ అధినేత, బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​.. నైతిక విలువలను కోల్పోయారని ఆర్జేడీ(రాష్ట్రీయ జనతాదళ్​) అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ విమర్శించారు. అధికార దాహంతో తమను వంచించారని ట్విట్టర్​ వేదికగా ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల ప్రచార వీడియోను విడుదల చేశారు.

  • कुर्सी के लालच में नीतीश कुमार ने बिहार को गर्त में पहुँचा दिया है। 2010 के चुनाव में बहुमत प्राप्त करने के बाद सहयोगी दल के साथ विश्वासघात किया और 2015 में हमारे दम पर जीतने के बाद पीठ में छुरा घोंपा।

    नीतीश की कोई नीति, नियम और नियत नहीं। अब तो ये नेता भी नहीं रहा। pic.twitter.com/18NBtSxJo3

    — Lalu Prasad Yadav (@laluprasadrjd) October 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" అధికారం మోజులో పడి బిహార్​ను సమస్యల వలయంలో నితీశ్​ కుమార్​ పడేశారు. 2010 ఎన్నికల్లో మాతో పొత్తు పెట్టుకుని మెజారిటీ సాధించారు. 2015 ఎన్నికల్లోనూ గెలిచాక మమ్మల్ని నమ్మక ద్రోహానికి గురి చేశారు. "

-- ఆర్​జేడీ అధినేత, లాలూ ప్రసాద్​ యాదవ్​.(ట్విట్టర్​లో)

నితీశ్​ కుమార్​ 15 ఏళ్ల పాలనను విమర్శిస్తూ రూపొందించిన ప్రచార వీడియోను లాలూ ట్వీట్​కు జోడించింది ఆర్జేడీ.

ఇదీ చూడండి:బిహార్​ బరి: కాంగ్రెస్ రెండో జాబితాలో వారికి చోటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.